2019 వరకు శేషాచలం అడవుల్లో రోజుకు ఒక ఎర్రచందనం కేసు అయినా ఉండేది. ఎర్రచందనం తరలించుకుపోకుండా తమిళనాడు వైపు వెళ్లకుండా కాపలా కాసేందుకు ఎర్రచందనం ప్రత్యేక రక్షణ…
ఉత్తరాంధ్రలో చక్రం తెప్పిన బొత్స కుటుంబం నుంచి కొత్త తరం నేతను కచ్చితంగా ప్రమోట్ చేయాలని అధికార పార్టీ వైసీపీ భావిస్తోంది. ప్రస్తుతం విజయనగరం జడ్పీ చైర్మన్గా…
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విచిత్ర రాజకీయం చేస్తోంది. మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా ఉన్న వరపుల రాజా ఆకస్మిక మృతి తర్వాత…
విశాఖపట్నంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్వహించిన వారాహి సభ మేధావుల సైతం విస్తృత చర్చకు కారణమైంది. ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో ఎలా మాట్లాడాలో అలా…
చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కథ వైసీపీలో ముగిసినట్లే. ఇప్పటికే కృష్ణమోహన్ సోదరుడు స్వాములు జనసేన పార్టీలో చేరి కీలకంగా వ్యవహరిస్తున్న సమయంలో ఇటీవల నియోజకవర్గంలో…
వైసీపీ మెల్లమెల్లగా ఎన్నికల రంగంలోకి దిగుతోంది. ఒకేసారి అభ్యర్థుల ప్రకటన కాకుండా వైసిపికి కీలక నాయకుడిగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఆయా ప్రాంతాలకు వెళ్లి ఇప్పుడు పార్టీ…
రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు.. శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు కూడా రాజకీయాల్లో ఉండరు అంటారు. 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున…
విశాఖను పూర్తిస్థాయి పరిపాలన రాజధానిగా చేసుకొని పాలించడానికి జగన్ పావులు కదుపుతున్న వేళ విశాఖపట్నం రాజధానిగా కావాలా వద్ద అన్న అంశం క్షేత్రస్థాయిలో మాత్రం విభిన్నంగా ఉంది.…
చీరాల రాజకీయాలు వైసీపీకి తలనొప్పిగా మారుతున్నాయి. సొంత పార్టీ నేతలే బాహబాహికి దిగడం ఇప్పుడు అక్కడ వైసీపీ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. ఎప్పటినుంచో ఉన్న గొడవలు ఎన్నికలనాటికి…