నరసరావుపేట ఎంపీ, విజ్ఞాన్ సంస్థల అధినేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఒకేసారి ఇప్పుడు ప్లేట్ ఫిరాయించడం చర్చనీయంశమవుతోంది. వచ్చే ఎన్నికల్లో కృష్ణదేవరాయలకు ఇప్పటికే టికెట్ కేటాయించేది లేదని వైసీపీ…
వచ్చే ఎన్నికల్లో నరసాపురం ఎంపీ అభ్యర్థిగా అధికార పార్టీ నుంచి దివంగత నటుడు కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి ఉండే అవకాశం 100% కనిపిస్తోంది. నరసాపురం ఎంపీగా గెలిచిన…
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రకు గోదావరి జిల్లాలో మంచి స్పందన వచ్చింది. పూర్తిస్థాయిలో మొదటి రెండు షెడ్యూలు విజయవంతమయ్యాయి. ఇప్పుడు మూడో షెడ్యూల్…
తూర్పుగోదావరి జిల్లాలో అధికార పార్టీలో రాజకీయం వేడెక్కుతుంది. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ చేస్తున్న వ్యాఖ్యలు వేస్తున్న అడుగులు అధికార పార్టీకి దడ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై రాజకీయ పార్టీలు గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఏ సమయంలోఅయినా ఎన్నికలు రావచ్చని ప్రతిపక్ష పార్టీలు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి. అధికార పార్టీని టార్గెట్…
జనసేన అధినేత వాలంటీర్లు మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీకి మింగుడు పడడం లేదు. వచ్చే ఎన్నికల్లో కీలకమైన సమాచారాన్ని సేకరించి పూర్తిగా ఎన్నికల్లో దీన్ని వాడుకోవాలని…
వాలంటీర్ల సేవలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు సాదాసీదాగా అనిపించడం లేదు. ఒక బలమైన వ్యూహంతోనే ఆయన చేస్తున్నట్లు అనిపిస్తోంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో…
ఉత్తరాంధ్ర మీద పట్టు కోసం జగన్ వేస్తున్న ఎత్తులను విపక్షాలు ఎప్పటికప్పుడు చిత్తు చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం మీద జగన్ దృష్టి ఎక్కువ. కచ్చితంగా…