శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ప్రజలందరి జీవితాల్లో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు వెల్లివిరియాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆకాంక్షించారు.మంగళవారం ఉదయం కాకినాడ సూర్యకళా మందిరంలో జిల్లా సాంస్కృతిక మండలి,…
మతం, కులాల పేరుతో దేశ ప్రజల్లో విద్వేషం రెచ్చగొట్టి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఎన్డీయే కూటమి, నిరంకుశ వైసీపీ లను ఓడించాలని సీపీఐ…
ఐదేళ్ల పరిపాలనలో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన వైసీపీకి, జగన్ అండ్ కంపెనీకి వీడ్కోలు పలకాలని టిడిపి రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి ఏసుదాసు పిలుపునిచ్చారు. శుక్రవారం కాకినాడ…
రాష్ట్రంలో రానున్నది మళ్ళీ వైసిపి ప్రభుత్వమే. జగనన్నే ముఖ్యమంత్రి అని ఉభయగోదావరి జిల్లాల మహిళా జోనల్ ఇంచార్జ్,ఏపీ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ జమ్మలమడక నాగమణి…
రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి వైసిపి చేపట్టనున్న “మేమంతా సిద్ధం” బస్సు యాత్ర రేపు ఇడుపులపాయ నుంచి ప్రారంభమవుతుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల…
రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ప్రచారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎన్నికల నియమ నిబంధనలను అనుసరించి కార్యకలాపాలను నిర్వహించుకోవాలని కాకినాడ రూరల్ నియోజకవర్గం రిటర్నింగ్…
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ద. పురందేశ్వరుని ఓడించాలని తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు సిపిఐ…