fbpx

మతం ఆధారంగా చట్టాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం : రమణరాజు

Share the content

మన కాకినాడ మన ఉగాది మన రంజన్ అనే శీర్షికతో కాకినాడ ఖిద్మత్ కమిటీ వ్యవస్థాపక మాజీ అధ్యక్షులు హసన్ షరీఫ్ అధ్యక్షతన ఇఫ్తార్ విందు ను…

తెలుగు ప్ర‌జ‌ల సంస్కృతి సంప్ర‌దాయాల‌కు ప్ర‌తీక‌ ఉగాది : జె.నివాస్

Share the content

శ్రీ క్రోధి నామ సంవ‌త్స‌రంలో ప్ర‌జ‌లందరి జీవితాల్లో ఆయురారోగ్యాలు, సుఖ‌సంతోషాలు వెల్లివిరియాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆకాంక్షించారు.మంగళవారం ఉద‌యం కాకినాడ సూర్య‌క‌ళా మందిరంలో జిల్లా సాంస్కృతిక మండ‌లి,…

వైసిపి వంచనకు ఏ పేరు పెట్టాలి : కృపారాణి

Share the content

తాను వైసిపి లో కొనసాగాలి అంటే కిల్లి కృపరాణి అనే బ్రాండ్ ను పక్కకు పెట్టీ తిట్లు తిట్టాలా ? పార్టీలో కి ఆహ్వానించి ఎందుకు అన్యాయం…

ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించండి : తాటిపాక మధు

Share the content

మతం, కులాల పేరుతో దేశ ప్రజల్లో విద్వేషం రెచ్చగొట్టి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఎన్డీయే కూటమి, నిరంకుశ వైసీపీ లను ఓడించాలని సీపీఐ…

వైసిపికి.. జగన్ అండ్ కో కంపెనీకి వీడ్కోలు పలుకుదాం : వాసిరెడ్డి ఏసుదాసు

Share the content

ఐదేళ్ల పరిపాలనలో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన వైసీపీకి, జగన్ అండ్ కంపెనీకి వీడ్కోలు పలకాలని టిడిపి రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి ఏసుదాసు పిలుపునిచ్చారు. శుక్రవారం కాకినాడ…

కూటమి వలన కుంపటి తప్ప ఒరిగేది ఏమీలేదు : జమ్మలమడక నాగమణి

Share the content

రాష్ట్రంలో రానున్నది మళ్ళీ వైసిపి ప్రభుత్వమే. జగనన్నే ముఖ్యమంత్రి అని ఉభయగోదావరి జిల్లాల మహిళా జోనల్ ఇంచార్జ్,ఏపీ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ జమ్మలమడక నాగమణి…

నిరంకుశ వైసీపీ పాలనకు బుద్ది చెప్పండి …ఇండియా కూటమిని గెలిపించండి : రావుల వెంకయ్య

Share the content

ఏపీ కు ప్రత్యక హోదా ఇవ్వకుండా , పోలవరం పూర్తి చేయకుండా విభజన హామీలను ఏ ఒక్కటి అమలు చేయని బీజేపీ ప్రభుత్వనకి ఏపీ ప్రజలు ఎందుకు…

ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం : తలశిల రఘురాం

Share the content

రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి వైసిపి చేపట్టనున్న “మేమంతా సిద్ధం” బస్సు యాత్ర రేపు ఇడుపులపాయ నుంచి ప్రారంభమవుతుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల…

ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమిస్తే కఠిన చర్యలు : రిటర్నింగ్ అధికారి

Share the content

రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ప్రచారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎన్నికల నియమ నిబంధనలను అనుసరించి కార్యకలాపాలను నిర్వహించుకోవాలని కాకినాడ రూరల్ నియోజకవర్గం రిటర్నింగ్…

రాజమండ్రి పార్లమెంట్ స్థానంలో బిజెపిని ఓడించండి : తాటిపాక మధు

Share the content

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ద. పురందేశ్వరుని ఓడించాలని తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు సిపిఐ…