రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే ప్రభుత్వ పెన్సనర్స్ లకు న్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పెన్సనర్స్ అసోసియేషన్ నేతలు పి గురవయ్య, జి పూర్ణచంద్రరావు, జి విజ్డం చౌదరిలు…
పెద్దాపురం నియోజక వర్గంలో ఎన్డీయే కూటమి విజయం తద్యమని టీడిపి అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప ధీమా వ్యక్తం చేశారు. సోమవారం పెద్దాపురం నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థిగా…
రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలు.. సంక్షేమ పథకాలతో ప్రజల నమ్మకాన్ని చవిచూసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి… అనునిత్యం నమ్మించి వెన్నుపోటు పొడిచే చంద్రబాబునాయుడు కూటమికు మధ్య జరుగుతున్న పోటీగా…
కాకినాడ పార్లమెంటు స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్డీయే అభ్యర్థులే గెలుస్తున్నారని రాష్ట్ర టీడీపీ కార్యదర్శి వాసిరెడ్డి ఏసుదాసు అన్నారు. ఆదివారం ఏసుదాసు ఆహ్వానం మేరకు…
రాష్ట్రంలో బ్రాహ్మణ సామాజిక వర్గంపై జరుగుతున్న దాడులును ఆపనిపక్షంలో రానున్న ఎన్నికలును బహిష్కరిస్తామని బ్రాహ్మణ, అర్చక ,పురోహిత సంఘం ప్రతినిధులు హెచ్చరించారు. రాష్ట్ర బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు…
కాకినాడ జిల్లాలో శుక్రవారం రెండో రోజు నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఐదు నామినేషన్లు, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి రెండు నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా వనమాడి కొండబాబు శుక్రవారం నామినేషన్ ధాఖలు చేశారు. జగన్నాధపురం కొండబాబు స్వగృహం నుండి కూటమి…
దళితులు తనకు మేనమామలని అంటూనే జగన్మోహన్ రెడ్డి దాడులు హత్యలు చేయిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరిపెల్ల రాజేష్ మండిపడ్డారు. దళితులపై హత్యలు దాడులు చేసిన…
రాష్ట్రంలో ఎంతో మందికి పేద, మధ్యతరగతి వర్గాలకు ఉపాధి కలిగించే భవన నిర్మాణ రంగం వైకాపా ప్రభుత్వ విధానాల వల్ల కుదేలైపోయిందని జనసేన కాకినాడ ఎంపి అభ్యర్థి…