వైసిపి ఎన్నికల మేనిఫెస్టోను ఇంటింటికీ తీసుకెళ్లడమే లక్ష్యంగా “జగన్ కోసం సిద్ధం” కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇప్పటికే…
చట్ట సభల్లో బీసీల వాణి వినిపిస్తామని కాకినాడ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్ధి వనమాడి, పార్లమెంటు అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం స్థానిక హోటల్లో కాకినాడ…
టీడిపి , జనసేన అధినేతలు చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ లను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని వైసిపి నాయకులు ముద్రగడ పద్మనాభం విమర్శించారు. రానున్న ఎన్నికల్లో…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేసిన మ్యానిఫెస్టోలో మహిళలకు పెద్ద పీట వేసారని కురసాల కన్నబాబు తెలిపారు.ఆదివారం కాకినాడ వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా పార్టీ…
ఎన్నికల నామినేషన్ చివరి రోజున భారీ జనసందోహంతో కాకినాడ పార్లమెంట్ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ నామినేషన్ దాఖలు చేశారు. గురువారం ఉదయం కాకినాడ ఆనంద…
రాజమండ్రి పేపర్ మిల్లుకి అర్థాంతరంగా లాకౌట్ ప్రకటించడం దుర్మార్గమని తక్షణమే లాకౌట్ ను ఎత్తివేయాలని ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు డిమాండ్ చేశారు. కమిషనర్ ఆఫ్…
భారీ జన సందోహంతో కాకినాడ జనసేన పార్టీ పార్లమెంట్ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి జనసేనాని పవన్ కళ్యాణ్…
రాష్ట్రంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున ఉపాధి పనులు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్…