రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని కేంద్ర మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానిస్తున్నారు…మరి ఐదేళ్లుగా వైసిపి ప్రభుత్వ అవినీతిపై బిజెపి కేంద్ర ప్రభుత్వం…
తాను చంద్రబాబుతో చేతులు కలిపినట్లు..తనను ఆయన నియంత్రిస్తున్నట్లు ఒక్క ఆధారమైన చూపించాలని రాష్ర్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల సవాల్ విసిరారు.శనివారం…
రాష్ట్రంలో రాబోయేది కూటమి ప్రభుత్వమే…ఎంత మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామో ఒక్కటే ప్రశ్న అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.శనివారం గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో…
భూములుపై సంపూర్ణ హక్కులు రైతులకు ఉండేలా చేసిన చట్టమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. చట్టంపై చంద్రబాబు ప్రజల్లో…
ల్యాండ్ టైటిలింగ్ చట్టం లోపభూయిష్టంగా….రైతుల మెడకు ఉచ్చు బిగించేలా ఉందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.శివ శంకర్ విమార్శించారు.శుక్రవారం మంగళగిరి లోని రాష్ట్ర కేంద్ర…
వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ జీవోను రాబోయే తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ప్రభుత్వంలో రద్దు చేస్తామని కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం…
అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది.కాపు ఓట్లను పవన్ కళ్యాణ్ కు మల్లించకూడదన్న ఉద్దేశంతో …కాపు ఉద్యమ నేత ముద్రగడను వైసిపి పార్టీలోకి…
దేహంలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయ కేతనం ఎగురవేస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్ అన్నారు.రాష్ట్రంలో కడప పార్లమెంట్ స్థానంలో పిసిసి అధ్యక్షురాలు…