fbpx

వైసిపి ప్రభుత్వంపై వేటు వేయండి : చంద్రబాబు

Share the content

వైసిపి భస్మాసురుల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలి.అందుకు మనకు వచ్చిన అవకాశమే ఓటు.మే 13 న జరగనున్న ఎన్నికల్లో… రాష్ట్రాన్ని కాటు వేసిన వైసిపిపై ఓటుతో వేటు వేయాలని…

సాధారణ చార్జీలతోనే ఆర్టీసీ ప్రత్యేక బస్సులు : ఎమ్.డి ద్వారక తిరుమలరావు

Share the content

హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలకు రెగ్యులర్ గా నడిచే సర్వీసులతో పాటు అదనపు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసి ఎండీ ద్వారకా తిరుమల రావు ఒక ప్రకటనలో…

సిఎం జగన్ కు బిగ్ షాక్… షర్మిలకే జై కొట్టిన విజయమ్మ

Share the content

రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా కొన్ని గంటలే గడువు ఉండగా…రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా వైయస్ రాజశేఖర రెడ్డి భార్య వైయస్ విజయమ్మ సంచలన ప్రకటన చేశారు.…

ఊసరవెల్లి మాటలు చెప్పేవారు రాజశేఖర్ రెడ్డికి వారసులు అవుతారా ?: షర్మిల

Share the content

తమ స్వప్రయోజనాల కోసం చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిలు రాష్ట్ర భవిష్యత్ ను కేంద్రం వద్ధ తాకట్టు పెట్టారని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు షర్మిళ విమర్శించారు. శనివారం కడపలో…

ఏపీఎస్ ఆర్టీసీ ఎండీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

Share the content

ఈ నెల 13 న ఎన్నికల పోలింగ్ దృష్ట్యా తెలంగాణ నుంచి ఆంధ్రపదేశ్ కు వచ్చే వారి కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ఏపిఆర్టీఎస్ ఎండిని…

వ్యవస్థల్ని ఉసిగొల్పిన వారితో చేతులు కలిపిన వారు వారసులా ? : జగన్మోహన్ రెడ్డి

Share the content

వైఎస్‌ఆర్‌ పేరును అప్రతిష్టపాలు చేయాలని…దేశంలోని అన్ని వ్యవస్థల్ని తనపై ఉసిగొల్పిన వారితో చేతులు కలిపినవారు రాజశేఖరరెడ్డికి వారసులా అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు.శుక్రవారం గుంటూరు…

చివరి 72 గంటలు…..పోలింగ్ రోజు చేయాల్సిన ఏర్పాట్లపై ముఖేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు

Share the content

ఈనెల 13న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లా ఎన్నికల యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం చివరి 72 గంటల్లో మరియు పోలింగ్ రోజు చేయాల్సిన ఏర్పాట్లను…

జయలక్ష్మి బ్యాంకు డిపాజిట్ దారులకు అండగా ఉంటాం : ద్వారంపూడి

Share the content

ది కాకినాడ కో ఆపరేటివ్ బ్యాంకు డిపాజిట్ దారులకు అండగా ఉంటామని కాకినాడ నగర శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే…

భవన నిర్మాణ కార్మికులపై కేసు కొట్టివేత

Share the content

కాకినాడలో 2019 సంవత్సరంలో భవన నిర్మాణ కార్మికులపై నమోదు అయిన కేసును కాకినాడ మొబైల్ కోర్టు శుక్రవారం కొట్టివేసింది. పోలీసులపై దాడికి పాల్పడ్డారని, పబ్లిక్ ని ఆటంకపరిచారని,…

ప్రశాంత కాకినాడ ఎన్డీయే కూటమితోనే సాధ్యం : ఎన్డీయే నేతలు

Share the content

రాబోయే ఎన్డీయే ప్రభుత్వంలో కాకినాడలో ప్రశాంత వాతావరణం నెలకొల్పుతామని ఎన్డీయే నేతలు పేర్కొన్నారు. కాకినాడలో ప్రస్తుత సిటీ ఎమ్మెల్యే కాకినాడ సిటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి…