వైసిపి భస్మాసురుల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలి.అందుకు మనకు వచ్చిన అవకాశమే ఓటు.మే 13 న జరగనున్న ఎన్నికల్లో… రాష్ట్రాన్ని కాటు వేసిన వైసిపిపై ఓటుతో వేటు వేయాలని…
రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా కొన్ని గంటలే గడువు ఉండగా…రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా వైయస్ రాజశేఖర రెడ్డి భార్య వైయస్ విజయమ్మ సంచలన ప్రకటన చేశారు.…
తమ స్వప్రయోజనాల కోసం చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిలు రాష్ట్ర భవిష్యత్ ను కేంద్రం వద్ధ తాకట్టు పెట్టారని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు షర్మిళ విమర్శించారు. శనివారం కడపలో…
వైఎస్ఆర్ పేరును అప్రతిష్టపాలు చేయాలని…దేశంలోని అన్ని వ్యవస్థల్ని తనపై ఉసిగొల్పిన వారితో చేతులు కలిపినవారు రాజశేఖరరెడ్డికి వారసులా అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు.శుక్రవారం గుంటూరు…
ఈనెల 13న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లా ఎన్నికల యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం చివరి 72 గంటల్లో మరియు పోలింగ్ రోజు చేయాల్సిన ఏర్పాట్లను…
ది కాకినాడ కో ఆపరేటివ్ బ్యాంకు డిపాజిట్ దారులకు అండగా ఉంటామని కాకినాడ నగర శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే…
కాకినాడలో 2019 సంవత్సరంలో భవన నిర్మాణ కార్మికులపై నమోదు అయిన కేసును కాకినాడ మొబైల్ కోర్టు శుక్రవారం కొట్టివేసింది. పోలీసులపై దాడికి పాల్పడ్డారని, పబ్లిక్ ని ఆటంకపరిచారని,…
రాబోయే ఎన్డీయే ప్రభుత్వంలో కాకినాడలో ప్రశాంత వాతావరణం నెలకొల్పుతామని ఎన్డీయే నేతలు పేర్కొన్నారు. కాకినాడలో ప్రస్తుత సిటీ ఎమ్మెల్యే కాకినాడ సిటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి…