fbpx

హైదారాబాద్ ను ఉమ్మడి ఆస్తిగా ప్రకటించాలి ..తెలంగాణ సిఎం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: పౌర సంక్షేమ సంఘం

Share the content

జూన్ 2 తరువాత తెలంగాణలో ఉన్న ఏపి భవనాలను స్వాధీనం చేసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం మంచి విధానం కాదని పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి…

ఓటర్లపై కక్ష కట్టిన వైసిపి : నాగబాబు

Share the content

రాష్ట్ర ఓటర్లపై వైసిపి కక్ష కట్టినట్లు ఉన్నారు. కళ్లెదుటే ఓటమి కనిపిస్తుండటంతో అసహనం పెరిగిపోయి హింసకు పాల్పడుతున్నారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె నాగబాబు విమర్శించారు.…

ఈవిఎంలను ధ్వంసం చేసినవారు జైలుకే… పోలింగ్ వివరాలు వెల్లడించిన ముకేశ్ కుమార్ మీనా

Share the content

రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో 81.86 శాతం పోలింగ్‌ నమోదైందని ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా తెలిపారు. ఈవీఎంల ద్వారా 80.66 శాతం, పోస్టల్‌ బ్యాలెట్‌తో 1.2…

చంద్రబాబు రథచక్రాలు విరిగిపోవడం ఖాయం : మేరుగు నాగార్జున

Share the content

రాష్ట్రంలో ప్రస్తుత ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడానికి సిద్ధంగా ఉందని సాంఘిక సంక్షేమ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. నా ఎస్సీ,నా ఎస్టీ,నా…

కాకినాడ జేఎన్టీయూ పరిధిలో 144 సెక్షన్ : జె.నివాస్

Share the content

కాకినాడ జేఎన్టీయూ విశ్వవిద్యాలయం పరిధిలో నేటి నుంచి 144 సెక్షన్ అమలలో ఉంటుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె.నివాస్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం…

ఐటిఐలలో ప్రవేశాల కొరకు దరఖాస్తుల ఆహ్వానం : ఉపాధి శిక్షణ సంస్థ

Share the content

రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరానికిప్రభుత్వ, ప్రైవేట్ ఐటిఐలలో వివిధ ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ ట్రేడ్ లలో ప్రవేశం కొరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని రాష్ట్ర…

ఈ నెల 16 నుంచి బి.సి.జి టీకా కార్యక్రమం : వైద్య ఆరోగ్య శాఖ

Share the content

రాష్ట్రంలో 2025 నాటికి టిబి కేసులను పూర్తిగా నిర్మూలించటంతో పాటు కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించే లక్ష్యంతో బి.సి.జి. టీకా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైద్యఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.…

సిఎం జగన్ కు సిబిఐ కోర్టులో ఊరట….విదేశీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్

Share the content

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు సీబీఐ కోర్టులో భారీ ఊరట లభించింది. విదేశాలకు వెళ్లేందుకు సిఎం జగన్ కు మంగళవారం సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ…

అధికారులను మార్చారు సరే….శాంతి భద్రతలను కాపాడగలిగారా? : అంబటి రాంబాబు

Share the content

రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో శాంతి భద్రతలును కాపాడటంలో పోలీస్ యంత్రాగం విఫలం చెందిందని నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహించాలని…

అక్రమ డబ్బుతో అధికారంలోకి వచ్చేందుకు వైసిపి ప్రయత్నం : కె.రామకృష్ణ

Share the content

రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ధన రాజకీయాలను తిరస్కరించి..ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు.ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇసుక…