రాష్ట్ర ఓటర్లపై వైసిపి కక్ష కట్టినట్లు ఉన్నారు. కళ్లెదుటే ఓటమి కనిపిస్తుండటంతో అసహనం పెరిగిపోయి హింసకు పాల్పడుతున్నారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె నాగబాబు విమర్శించారు.…
రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో 81.86 శాతం పోలింగ్ నమోదైందని ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా తెలిపారు. ఈవీఎంల ద్వారా 80.66 శాతం, పోస్టల్ బ్యాలెట్తో 1.2…
రాష్ట్రంలో ప్రస్తుత ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడానికి సిద్ధంగా ఉందని సాంఘిక సంక్షేమ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. నా ఎస్సీ,నా ఎస్టీ,నా…
కాకినాడ జేఎన్టీయూ విశ్వవిద్యాలయం పరిధిలో నేటి నుంచి 144 సెక్షన్ అమలలో ఉంటుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె.నివాస్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం…
రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరానికిప్రభుత్వ, ప్రైవేట్ ఐటిఐలలో వివిధ ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ ట్రేడ్ లలో ప్రవేశం కొరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని రాష్ట్ర…
రాష్ట్రంలో 2025 నాటికి టిబి కేసులను పూర్తిగా నిర్మూలించటంతో పాటు కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించే లక్ష్యంతో బి.సి.జి. టీకా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైద్యఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.…
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో శాంతి భద్రతలును కాపాడటంలో పోలీస్ యంత్రాగం విఫలం చెందిందని నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహించాలని…
రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ధన రాజకీయాలను తిరస్కరించి..ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు.ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇసుక…