fbpx

జగన్ మార్క్ పాలన కనిపిస్తున్నప్పుడు….ఎందుకు అయ్యా చంద్రబాబు మీకు ఓటు వేయాలి ?

Share the content

జగన్ తన పాలనలో ప్రజలకు మంచి చేయలేదని, ప్రజాబలం లేదని, మేనిఫెస్టో లో చెప్పినవి చేయలేదని చంద్రబాబు నిజంగా నమ్మితే ఇంత మందితో ఇన్ని పొత్తులు ఎందుకు…

నాణ్యమైన విద్యా హక్కు కోసం ఎడెక్స్‌ తో ఒప్పందం : జగన్మోహన్ రెడ్డి

Share the content

రైట్‌ టు ఎడ్యుకేషన్‌ అన్నది పాత నినాదం.. ‘నాణ్యమైన విద్యా హక్కు’ ఇది కొత్త నినాదమని, మన విద్యార్థులు ప్రపంచంతో పోటీపడి మెరుగైన ఉద్యోగాలు సాధించాలని సీఎం…

విధ్వంసకారుడిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు : జ్యోతుల నవీన్ కుమార్

Share the content

ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి తనను తాను హీరోగా ప్రోజెక్ట్ చేసుకుంటూ వచ్చారు….ఇతర పక్షాలను విలన్లుగా చూపిస్తూ సినిమాలు తీశాడు. తప్పుడు ప్రచారంతో జగన్ సినిమాలు తీయవచ్చు కానీ….ఐదు…

మోదీ విధానాలతోనే రైతుల ఆత్మహత్యలు

Share the content

సంయుక్త కిసాన్ మోర్చాలోని 550 రైతు సంఘాలు, 11 కేంద్ర కార్మిక సంఘాలు, ట్రాన్స్ పోర్ట్ యాజమాన్య, డ్రైవర్ల సంఘాలు ఉమ్మడిగా ఇచ్చిన గ్రామీణ బంద్, పారిశ్రామిక…

రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ కమిటీ ఆమోదం తప్పనిసరి : ముకేశ్ కుమార్ మీనా

Share the content

రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటనలు తప్పనిసరిగా ఎంసీఎంసీ కమిటీ వద్ద ముందస్తు ఆమోదం పొందాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్…

నేరస్థులను కంటికి రెప్పలా కాపాడుతున్న వైసిపి

Share the content

రాష్ట్రంలో అధికార వైసిపి పార్టీ నాయకులు నేరాలను ప్రేరేపిస్తూ, నేరస్థులను కంటికి రెప్పలా కాపాడుతున్నారని రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్ నజీర్ కు టిడిపి నేతలు ఫిర్యాదు చేశారు.…

ప్రభుత్వానికి వాలంటీర్లు అంబాసిడర్లుగా పని చేయాలి : కన్నబాబు

Share the content

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతు ఉత్తమ సేవలకు గాను అవార్డులు అందుకుంటున్నా వాలంటీర్లు అందరికీ జిల్లా కలెక్టర్ డా.కృతికాశుక్లా…

టిటిడి నిధులా? ద్వారంపూడి సొంత నిధులా ? : కొండబాబు

Share the content

కాకినాడ సాంబమూర్తి నగర్ లో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 2 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని గతంలో చెప్పిన ద్వారంపూడి…నేడు…

విజయనగరం ను క్యాన్సర్ గడ్డలా పీల్చేస్తున్నా బొత్స కుటుంబం : లోకేష్

Share the content

నిరుపేద కుటుంబాలను క్యాన్సర్ గడ్డ నమిలేసి కటిక నిరుపేదరికంలోకి ఎలా తోసేస్తుందో…విజయనగరం జిల్లాను బొత్సా కుటుంబం ఒక క్యాన్సర్ గడ్డలా పీడించి ఇంకా పేదరికంలోకి తోసేస్తుందనీ టిడిపి…

ఎలక్ట్రోరల్ బాండ్లు రాజ్యంగ విరుద్ధం : సుప్రీం కోర్టు

Share the content

రాజకీయ పార్టీలకు విరాళాలు అందించేందుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం 2018 లో తీసుకువచ్చిన ఎలక్టోరల్ బాండ్లు విధానం పై సుప్రీం రాజ్యంగ ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది.…