fbpx

సొంత చెల్లికి ఆస్తి ఇవ్వలేని వ్యక్తి…ప్రజలకు వాటాలు ఎలా పంచుతారు ?

Share the content

ముఖ్యమంత్రి వైయస్ జగన్ కులాలను విచ్ఛిన్నం చేసే వ్యక్తి. ఆయన తాలుకు విష,లక్షణం, సంసృతి కుటుంబాల్లో కి వెళ్ళిపోయింది. సొంత అన్నదమ్ములు కూడా తిట్టుకునేలా చేసింది. నువ్వు…

దూకుడు పెంచిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. ఓట‌ర్ జాబితాలపై కీలక సూచనలు

Share the content

దేశ‌వ్యాప్తంగా త్వర‌లో జ‌రిగే సార్వత్రిక ఎన్నిక‌ల కోసం కేంద్ర ఎన్నిక‌ల సంఘం అధికారులు దూకుడుగా ముందుకెళ్తున్నారు. లోక్ స‌భ ఎన్నిక‌ల కోసం దేశ‌వ్యాప్తంగా ఈసీ అధికారులు ప‌ర్య‌టిస్తుండ‌గా…

బిజెపిని మడతపెట్టే దమ్ము టిడిపి-జనసేన, వైసిపిలకు ఉందా..? : వి.శ్రీనివాసరావు

Share the content

రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని మడతపెట్టే దమ్ము టిడిపి,జనసేన, వైసిపిలకు ఉందా..?” అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రశ్నించారు.రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని, ఆ పార్టీతో…

అధ్యాపకులకు నిరంతర అవలోకనం అభిలషణీయం : నాగరాణి

Share the content

ఆధునిక యుగంలో ఫార్మసీ విద్యను అందించే అధ్యాపకులు నిరంతరం తమ పరిజ్ణానాన్ని అభివృద్ది పరుచుకోవటం తప్పనిసరని రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి అన్నారు.…

జగన్ ఓడితేనే….స్థానిక సంస్థల మనుగడ : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్

Share the content

స్థానిక సంస్థల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రెండు నెలల్లో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, వైయస్సార్సీపి…

కౌలు రైతు, పాడి పరిశ్రమ లకు అత్యధిక ప్రాధన్యత : బుగ్గన రాజేంద్ర నాధ్

Share the content

రాష్ట్రంలో 2023-24 ఆర్ధిక సంవత్సరంలో వార్షిక రుణ ప్రణాళిక అమలులో 108 శాతం లక్ష్యాన్ని సాధించడం పట్ల రాష్ట్ర ఆర్ధిక,ప్రణాళిక,శాసన సభా వ్యవహారాల శాఖామాత్యులు బుగ్గన రాజేంద్రనాధ్…

పేదల ద్రోహి జగన్ రెడ్డి : బోండా ఉమా

Share the content

వైసిపి అధికారంలోకి వస్తే సంపూర్ణ మధ్య నిషేధం చేసి ఓట్లు అడుగుతాను అని అన్నారు.విద్యుత్ ఛార్జీలు పెంచము అన్నారు.. ప్రతి జనవరి లో జాబ్ క్యాలెండర్ ఇస్తాము.వారంలో…

జగనన్న సైన్యమా? జగనన్న ధనాగారమా ? : నాదెండ్ల మనోహర్

Share the content

రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లకు సంవత్సరానికి ఖర్చు చేస్తున్న రూ. 1500 కోట్లల్లో రూ.617 కోట్లును దారి మళ్లించారని జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. సోమవారం…

ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు : సీపీఐ, సీపీఎం

Share the content

రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల సహకారం తో బిజెపి బలపడేందుకు వ్యూహాలు రచిస్తోంది.ఒక పక్క ప్రత్యేక హోదా ఇవ్వకుండా,విభజన హామీలు అమలు చేయకుండా ,విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టిన…

రెండు నెలల్లో వైసిపి దుష్ట పాలన విముక్తి : నాగబాబు

Share the content

ప్రతి యుగంలో దేవుళ్ళు కంటే రాక్షసులకు కాస్త ఎక్కువ బలం ఉంది. రాక్షసులును వధించి ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతి యుగంలో కొంత మంది వ్యక్తులు పుడతారు.త్రేతా యుగంలో…