fbpx

టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక ,కార్యదర్శిలుగా గుణ్ణం, పేరాబత్తుల

Share the content

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక, కార్యదర్శిలుగా కాకినాడ నగరానికి చెందిన గుణ్ణం చంద్రమౌళి, మాజీ జడ్పీటీసీ టిడిపి సీనియర్ నాయకులు పేరాబత్తుల రాజశేఖర్, నియమితులయ్యారు. టిడిపి జాతీయ…

మన పిల్లలు విద్య లో ప్రపంచంతో పోటీ పడాలి : జగన్మోహన్ రెడ్డి

Share the content

రాష్ట్ర ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమం, తరతరాల పేదరికం సంకెళ్లను తెంపేసి, చదువులనే సంపదతో పెద్ద చదువుల పునాదుల మీద ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదిగేందుకు…

గ్యాస్ వెలికితీత పనుల వలన నష్టపోతున్న మత్యకారులను ఆదుకోవాలి : మధు

Share the content

కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో ఓఎన్జీసీ గ్యాస్ వెలికితీత పనుల వలన నష్టపోతున్న ఎటిమోగ , తదితర గ్రామాల మత్యకారలకు నష్ట పరిహారం ఇచ్చి వారిని ఆదుకోవాలని…

తెలుగుదేశంతోనే రజకుల సంక్షేమం సాధ్యం

Share the content

రజకుల సంక్షేమం, రజకుల భవిష్యత్తుకు ప్రణాళిక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని శాసనమండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దువ్వారపు రామారావు, కాకినాడ సిటీ మాజీ…

ఎన్నికల బందోబస్తుకు సిఎపిఎఫ్ బలగాలు : సిఎస్ జవహర్ రెడ్డి

Share the content

రాష్ట్రంలో త్వరలో జరగనున్నపార్లమెంట్,అసెంబ్లీ ఎన్నికల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లకై ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి 465 కంపెనీల సిఎపిఎఫ్(సెంట్రల్ ఆర్మర్డ్ పోలీసు ఫోర్సెస్) బలగాలు అవసరమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…

టీడీపీ పాలనను చూసి ఓటు వేయమని అడిగే దైర్యం ఉందా ? : కొట్టు సత్యనారాయణ‌

Share the content

పద్నాలుగేళ్ల తమ పాలనలో ప్రజలకు మంచి చేశామని ఓటు అడిగే దమ్ము, దైర్యం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు ఉందా అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవ‌దాయ శాఖ…

ఇటుక ఇటుక పేర్చి కట్టిన సౌధంపై జగన్ గొడ్డలి పోటు : చంద్రబాబు

Share the content

అగ్నికి వాయువులా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌కు తోడు అయ్యార‌ని, ఇక వైసిపి బూడిదే అని టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. టిడిపి, జ‌న‌సేన…

ఆక్వా రంగానికి అత్యధిక ప్రాధాన్యత :ఆక్వా సాధికారత కమిటీ

Share the content

రాష్ట్రంలో ఆక్వారంగంను మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటోందని ఆక్వా సాధికారిత కమిటీ పేర్కొంది. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మంత్రి పెద్దిరెడ్డి…

పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు కృషి : మల్లాడి రాజేంద్రప్రసాద్

Share the content

జనసేన పార్టీలోకి చేరిన సందర్భంగా తాడేపల్లిగూడెం లో పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ , కాకినాడ రూరల్ జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ లను…

సీటు కేటాయించలేదన్న భావోద్వేగంతో జరిగిన పొరపాటు

Share the content

తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ సీటును జనసేన పార్టీ కు కేటాయించలేదన్న భావోద్వేగంతో రెండు రోజుల క్రితం…