fbpx

ఫార్మా కంపెనీల పర్యావరణ అనుమతులు రద్దు చేయాలి : వి.శ్రీనివాసరావు

Share the content

కాకినాడ జిల్లాలో లైపెజ్‌ ఫార్మా, అరబిందో ఫార్మా కంపెనీలు సముద్రంలోకి వేసే వ్యర్థ పదార్ధాల పైప్‌ లైన్‌ వలన మత్స్య సంపదకు నష్టం అపారా వాటిల్లుతున్నందున ఆ…

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యకు పైడా ఆత్మీయ విందు

Share the content

మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడును బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పైడా కృష్ణమోహన్ ఆత్మీయ విందుకు ఆహ్వానించారు. శనివారం కాకినాడలోని దంటు కళాక్షేత్రంలో జరిగిన సాంస్కృతిక…

కేజీబీవీల్లో దరఖాస్తుల స్వీకరణ

Share the content

రాష్ట్రంలో సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో (కేజీబీవీల్లో) 2024-25 సంవత్సరానికి గాను 6వ, 11వ తరగతుల్లో ప్రవేశం కోసం, 7, 8, 9 తరగతుల్లో…

ఎన్నికల బాండ్లు వివరాలు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించాలి : వి.శ్రీనివాసరావు

Share the content

ఎన్నికల బాండ్ల పై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో ఎస్‌బిఐ విఫలమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. శుక్రవారం విజయవాడలోని బాలోత్సవ భవన్…

టిడిపి కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ గా పిల్లి సత్యనారాయణమూర్తి

Share the content

కాకినాడ రూరల్ నియోజకవర్గం టిడిపి కోఆర్డినేటర్ గా పిల్లి సత్యనారాయణమూర్తిని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు…

టిడిపి జనసేన ప్రభుత్వంలో మహిళా సాధికారతకు “కలలకు రెక్కలు” : సుంకర పావని

Share the content

రాబోయే టిడిపి జనసేన ప్రభుత్వంలో మహిళా సాధికారత దిశగా ఇరు పార్టీల అధినేతలు ముందడుగు వేసి “కలలకు రెక్కలు” అనే పేరుతో సరికొత్త పథకం ప్రవేశపెట్టారని మాజీ…

నగదు పంచడమే మహిళా సాధికారతనా ? : ఎమ్మెల్సీ ఐ.వి

Share the content

శ్రామిక మహిళలకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలని ఉభయగోదావరి జిల్లాల పట్టబద్రుల నియోజకవర్గం…

మోడీ తో జతకట్టే పార్టీలను ఓడించండి : తాటిపాక మధు

Share the content

ఆంధ్రప్రదేశ్, భారతదేశం కు తీవ్ర అన్యాయం చేస్తున్న బీజేపీ తో ఎవరు జత కట్టినా వారికి బుద్ధి చెప్పేలా ప్రజలను చైతన్యం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ…

అక్రమ ప్రాజెక్ట్ లపై కేంద్రానికి ఒక లేఖ అయిన రాశారా ? రాంగోపాల్ రెడ్డి

Share the content

గత టీడీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.68వేలకోట్లు ఖర్చు పెడితే, వైసిపి ప్రభుత్వం  ఇప్పటివరకు రూ.22వేలకోట్లు మాత్రమే ఖర్చు  పెట్టిందని పశ్చిమ రాయలసీమ…

కాకినాడ రూరల్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ : పితాని అన్నవరం

Share the content

రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని రమ్య ఆసుపత్రి అధినేత డాక్టర్ పితాని అన్నవరం…