వైసిపి అరాచక పాలన నుండి ఆంధ్ర రాష్ట్రాన్ని, కాకినాడ నగరాన్ని కాపాడుకోవాలని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు…
భారతదేశ స్వాతంత్రం సాధించిన విజయాలను,రాజ్యాంగాన్ని లౌకిక ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓడించడమే విప్లవీరులు భగత్ సింగ్, రాజు గురు, సుఖదేవ్,…
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సుబ్రహమణ్యం హత్య కేసులో కాపు ఓట్లు పోతాయని ఉద్దేశంతో ఒక్కమాట కూడా మాట్లాడలేని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఏ ముఖం పెట్టుకొని పోటీ…
మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలని దానికి సంబంధిత వ్యాధులు వచ్చేటప్పుడు ముందుగా గుర్తిస్తే నివారించుకోవడం సులభతరమని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఐవి…
రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కాకినాడసిటీ రిటర్నింగ్ అధికారి,…
రానున్న సార్వత్రిక ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా, న్యాయ బద్దంగా, బెదిరింపులకు, ప్రేరణలకు తావులేకుండా నిర్వహించడంలో కేంద్ర పరిశీలకులు తమ పరిధిలో కీలక పాత్ర పోషించాలని భారత…
రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ, మాయ చేయడానికి మేదరమెట్లకు 6 జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుండి ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో వంద కోట్లు ఖర్చు చేసి జనాన్ని…
వైసిపి చేతిలో ఒక తప్పుడు మీడియా ఉందని ఇష్టానుసారంగా అసత్య వార్తలు రాస్తూ ప్రెస్మెట్ లు పెట్టీ బురదజల్లే కార్యక్రమం చేస్తుందని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి…
ఆదివాసీల హక్కులు కాపాడటంలో, జిఓ నెం.3పై ఆర్డినెన్స్ తెచ్చి స్పెషల్ డిఎస్సీ నిర్వహించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు…