ప్రజలలో ఆరోగ్యకరమైన అలవాట్లపై అవగాహన పెంపోందించి వారిలో హైపర్టెన్షన్ (రక్తపోటు) నివారణకు కృషి చేస్తాం” అని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖాధిపతులు ,అధికారులు, వైద్య నిపుణులతో స్పెషల్…
రాష్ట్ర ప్రజలకు వారసత్వంగా వచ్చిన భూముల్ని దోచుకోవాలని… వైసిపి తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టమే వైసిపి ప్రభుత్వానికి ఊరితాడు అయ్యింది. చట్టంపై పెద్ద ఎత్తున ప్రజల్లో తిరుగుబాటు…
కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు ఊరట లభించింది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ ..కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సర్వోన్నత న్యాయస్థానం…
రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలుపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా వెంటనే కమిటీలను ఏర్పాటు చేసి ఇసుక దోపిడీ దారులపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి నక్కా…
వైసీపీ మూకలు చేస్తున్న దాడుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం వల్లనే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఎన్నికల వేల హింసకు…
రాష్ట్రంలోని ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే డిసెట్ ను ఈనెల 24న నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు. ఈ…
దేశ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇప్పటి వరకూ పూర్తయిన నాలుగు దశల్లో 66.95% పోలింగ్ నమోదైందని ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు.గురువారం ఢిల్లీలో నిర్వహించిన…
రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని గురువారం ఆదేశించింది.…
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి విజయం కోసం పనిచేసిన ఐ ప్యాక్ టీం ప్రతినిధులకు సిఎం జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గురువారం విజయవాడలో బెంజ్ సర్కిల్లో…
రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా పూర్తిగా విఫలమయ్యారని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసకు…