fbpx

భారతీయ జనతా పార్టీ కార్యదర్శి సత్యకుమార్ పై వైసీపీ కార్యకర్తలు దాడి …

Share the content

భారతీయజనతా పార్టీ కార్యదర్శి సత్య కుమార్ అమరావతి కోసం దీక్ష చేస్తున్న రౌతులకి సంఘీ భావం తెలిపేందుకు అమరావతి వెళ్తుండగా కొంత మంది వైసీపీ నేతలు సత్యకుమార్ పై రాళ్ల తో దాడి చేసి కారును ద్వాంసం చేసారు దీనిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. జాతీయ పార్టీ నేతలకే రాష్ట్రాల్లో భద్రతలేకుండా ఉందని వైసీపీ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. వైసీపీ కార్యకర్తలని అదుపులో పెట్టుకోవాలిని వార్నింగ్ ఇచ్చారు . రాష్ట్రంలో శాంతి భద్రతలు మంటకలిసాయి అనడానికి ఇదే నిదర్శనం అన్నారు .ముఖ్యమత్రి జగన్ మోహన్ రెడ్డి తన క్యాడర్ ని ఉసిగొలిపి అల్లర్లు సృష్టిస్తున్నారు అని మండిపడ్డారు .ఒక ర జకీయపార్టీగ మేము దాని గురించైనా మాట్లాడే హక్కు ఉందని .ఇంకోసారి బీజేపీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చయించారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *